ఆఫ్ఘనిస్థాన్లో బాంబు దాడులను ఖండించిన బహ్రెయిన్
- April 23, 2022
మనామా: ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడులను బహ్రెయిన్ ఖండించింది. కాబూల్లోని ఒక పాఠశాల, విద్యా కేంద్రం.. మజార్-ఇ-షరీఫ్, కుందుజ్ నగరంలోని మస్జీదులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరిగిన ఉగ్రవాద బాంబు దాడులను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది.ఈ బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడటం జరిగింది.భద్రత, స్థిరత్వాన్ని అణగదొక్కే లక్ష్యంతోనే ఇటువంటి దాడులు జరిగాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హింస, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి అంతర్జాతీయ స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







