తెలంగాణలో రాహుల్ సభ..జిల్లాలకు ఇంచార్జీల నియామకం
- April 23, 2022
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహించనున్న పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వరంగల్లో రాహుల్ గాంధీ సభ జరిగే వేదికను పరిశీలించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా రాహుల్ సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించారు.
భువనగిరి జిల్లా – జగ్గారెడ్డి
నల్గొండ జిల్లా – గీతారెడ్డి
ఖమ్మం జిల్లా – కుసుమ కుమార్
కరీంనగర్ జిల్లా – షబ్బీర్ అలీ
మహబూబాబాద్ – శ్రీధర్ రెడ్డి
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









