తెలంగాణలో రాహుల్ సభ..జిల్లాలకు ఇంచార్జీల నియామకం
- April 23, 2022
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో నిర్వహించనున్న పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే వరంగల్లో రాహుల్ గాంధీ సభ జరిగే వేదికను పరిశీలించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా రాహుల్ సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా ఇంచార్జీలను నియమించారు.
భువనగిరి జిల్లా – జగ్గారెడ్డి
నల్గొండ జిల్లా – గీతారెడ్డి
ఖమ్మం జిల్లా – కుసుమ కుమార్
కరీంనగర్ జిల్లా – షబ్బీర్ అలీ
మహబూబాబాద్ – శ్రీధర్ రెడ్డి
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









