బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి
- April 25, 2022
బహ్రెయిన్: సున్నీ మరియు జఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్ నిర్వహణలో వున్న ఐదు ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా అభివృద్ధి చేశారు.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ వెల్లడించింది. అహ్మద్ బిన్ హస్సామ్ (సల్మానియా), అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ (జుఫైర్), మజ్బెల్ (మనామా), అల్ ఈద్ (అల్ నైమ్) మరియు షేక్ యాకూబ్ (అల్ నైమ్) ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







