బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి
- April 25, 2022
బహ్రెయిన్: సున్నీ మరియు జఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్ నిర్వహణలో వున్న ఐదు ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా అభివృద్ధి చేశారు.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ వెల్లడించింది. అహ్మద్ బిన్ హస్సామ్ (సల్మానియా), అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ (జుఫైర్), మజ్బెల్ (మనామా), అల్ ఈద్ (అల్ నైమ్) మరియు షేక్ యాకూబ్ (అల్ నైమ్) ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









