బహ్రెయిన్: ఐదు ప్రార్థనా స్థలాల్లో అభివృద్ధి పనుల పూర్తి
- April 25, 2022
బహ్రెయిన్: సున్నీ మరియు జఫెరి ఎండోమెంట్స్ డైరెక్టరేట్ నిర్వహణలో వున్న ఐదు ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా అభివృద్ధి చేశారు.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు ఎండోమెంట్స్ వెల్లడించింది. అహ్మద్ బిన్ హస్సామ్ (సల్మానియా), అబ్దుల్ రహ్మాన్ బిన్ అబ్దుల్ వాహబ్ (జుఫైర్), మజ్బెల్ (మనామా), అల్ ఈద్ (అల్ నైమ్) మరియు షేక్ యాకూబ్ (అల్ నైమ్) ప్రార్థనా స్థలాల్ని సరికొత్తగా తీర్చిదిద్దారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







