రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- April 25, 2022
హైదరాబాద్: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి తో కలిసి మేయర్ అంబర్ పేట్ లో నిరుపేద ముస్లిం లకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలు గౌరవించి నిరుపేదలు పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేది సీఎం ఉద్దేశ్యం అన్నారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, అంబర్ పేట్, ఇందిరా నగర్ ప్రాంతంలో మేయర్ రంజాన్ పండుగ తోఫా లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..







