రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- April 25, 2022
హైదరాబాద్: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి తో కలిసి మేయర్ అంబర్ పేట్ లో నిరుపేద ముస్లిం లకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలు గౌరవించి నిరుపేదలు పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేది సీఎం ఉద్దేశ్యం అన్నారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, అంబర్ పేట్, ఇందిరా నగర్ ప్రాంతంలో మేయర్ రంజాన్ పండుగ తోఫా లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









