160 మంది ఖైదీలను విడుదల చేసిన బహ్రెయిన్ రాజు
- April 29, 2022
బహ్రెయిన్: వివిధ కేసులలో దోషులుగా తేలి, జైలు శిక్షలు అనుభవిస్తున్న 160 మంది ఖైదీలను బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా క్షమించి విడుదల చేశారు. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒక రాయల్ డిక్రీని జారీ చేశారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి విడుదల చేశారు. క్షమాపణ పొందిన ఖైదీలు సమాజంలో కొత్తగా జీవితాలను పున:ప్రారంభించాలని, సమాజ అభివృద్ధిలో పాల్గొనాలని రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







