160 మంది ఖైదీలను విడుదల చేసిన బహ్రెయిన్ రాజు
- April 29, 2022
బహ్రెయిన్: వివిధ కేసులలో దోషులుగా తేలి, జైలు శిక్షలు అనుభవిస్తున్న 160 మంది ఖైదీలను బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా క్షమించి విడుదల చేశారు. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒక రాయల్ డిక్రీని జారీ చేశారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి విడుదల చేశారు. క్షమాపణ పొందిన ఖైదీలు సమాజంలో కొత్తగా జీవితాలను పున:ప్రారంభించాలని, సమాజ అభివృద్ధిలో పాల్గొనాలని రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







