ముందస్తు పీసీఆర్ పరీక్షలను రద్దు చేసిన ఇండియా
- April 30, 2022
కువైట్: కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు పీసీఆర్ పరీక్షలను ఇండియా రద్దు చేసింది. దీంతో కువైట్ నుండి ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండానే ఇండియాకు ప్రయాణించవచ్చు. తాజాగా కువైట్ ట్రావెల్ స్టేటస్ ను ఇండియా మార్చింది. కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రాథమిక టీకా షెడ్యూల్ పూర్తి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయడానికి అనుమతించింది. దీనితో కువైట్ నుండి భారతదేశానికి ప్రయాణించే ఏ ప్రయాణీకుడు ప్రయాణానికి ముందు PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకుడు వారి కోవిడ్-19 టీకా సర్టిఫికేట్తో ఆన్లైన్ ఎయిర్ సువిధ పోర్టల్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







