ముందస్తు పీసీఆర్ పరీక్షలను రద్దు చేసిన ఇండియా
- April 30, 2022
కువైట్: కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముందస్తు పీసీఆర్ పరీక్షలను ఇండియా రద్దు చేసింది. దీంతో కువైట్ నుండి ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ అవసరం లేకుండానే ఇండియాకు ప్రయాణించవచ్చు. తాజాగా కువైట్ ట్రావెల్ స్టేటస్ ను ఇండియా మార్చింది. కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులు ప్రాథమిక టీకా షెడ్యూల్ పూర్తి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయడానికి అనుమతించింది. దీనితో కువైట్ నుండి భారతదేశానికి ప్రయాణించే ఏ ప్రయాణీకుడు ప్రయాణానికి ముందు PCR పరీక్షను చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణీకుడు వారి కోవిడ్-19 టీకా సర్టిఫికేట్తో ఆన్లైన్ ఎయిర్ సువిధ పోర్టల్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







