ఆదివారం సమావేశం కానున్న నెలవంక దర్శన కమిటీ
- April 30, 2022
మస్కట్: షవ్వాల్ నెల నెలవంక దర్శనంపై నిర్థారణ చేసే ప్రధాన కమిటీ రమదాన్ 29కి సంబంధించి ఆదివారం సాయంత్రం సమావేశం కానుంది. అవ్కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెల నెలవంక దర్శనంపై దర్యాప్తు చేయనుంది. పౌరులు, నివాసితులు ఈద్ చంద్రుని దర్శనంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం చంద్రుడు కనిపిస్తే సోమవారం ఒమన్ సుల్తానేట్లో ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు అవుతుంది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశానుసారం కార్మిక మంత్రిత్వ శాఖ మే 1 ఆదివారం నుండి మే 5 గురువారం వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







