ఈద్ అల్-ఫితర్ సెలవుల్లో రోడ్లపై జాగ్రత్త: బహ్రెయిన్
- April 30, 2022
మనామా: ఈద్ అల్-ఫితర్ సెలవుల సందర్భంగా ప్రధాన రహదారులు, వాణిజ్య మాల్స్ కు సమీపంలోని జంక్షన్లు, భారీ ట్రాఫిక్ ఉన్న రహదారులలో రోడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని పౌరులు, నివాసితులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కోరింది. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో వేగ పరిమితులతో సహా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్లను అనుసరించి డ్రైవింగ్ చేపట్టాలని కోరింది. ఎట్టిపరిస్థితుల్లోనూ రెడ్ సిగ్నల్లను దాటవద్దని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







