ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు: మంత్రిత్వ శాఖ
- May 02, 2022
కువైట్: ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులపై ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్కు సంబంధించిన అన్ని కేసులను పర్యవేక్షించాలని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వ కార్యాలయ హోదాను కాపాడేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. సమాచార మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్వర్ మురాద్ మాట్లాడుతూ.. మీడియా, భద్రతా అధికారుల సమన్వయంతో ఈ కేసులను పర్యవేక్షించాలని, అవసరమైన చర్య తీసుకోవడానికి సంబంధిత అధికారులకు వాటిని రిఫర్ చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మీడియాతో కలిసి సమన్వయంతో మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని మురాద్ వివరించారు.
తాజా వార్తలు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..







