అబుధాబి ముష్రిఫ్ ప్యాలెస్లో పాలకుల ఈద్ వేడుకలు
- May 02, 2022
యూఏఈ: ఎమిరేట్స్ పాలకులు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు, క్రౌన్ ప్రిన్స్లు, డిప్యూటీ రూలర్లు ఈద్ అల్ ఫితర్ శుభాకాంక్షల్ని ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కి అందించడం జరిగింది. మిష్రెఫ్ ప్యాలెస్లో జరిగిన ఈద్ వేడుకల సందర్భంగా పాలకులు ఒక్క చోట హాజరయ్యారు. షేక్ ఖలీఫా మంచి ఆరోగ్యంతో వుండాలనీ, దేశం అభివృద్ధి పథంలో పయనించాలని రూలర్స్ ఆకాంక్షించారు. వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ జాయెద్ అల్ నహ్యాన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ రాయల్స్, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







