వడ్డీ రేటును పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- May 06, 2022
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేటు 2.25 శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. యూఏఈలోని పన్నెండు ప్రధాన కేంద్ర బ్యాంకులు చివరిగా 2021లో వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ సంవత్సరం అదే పద్ధతిని అనుసరించాయి. వడ్డీ రేటు పెంపు కారణంగా ఇల్లు, వాహనం, ఇతర వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై నెలవారీ వాయిదాలు పెరగనున్నాయి. తాజా పెంపుతో వినియోగదారులు అధిక EMIలు చెల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









