వడ్డీ రేటును పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- May 06, 2022
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేటు 2.25 శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. యూఏఈలోని పన్నెండు ప్రధాన కేంద్ర బ్యాంకులు చివరిగా 2021లో వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ సంవత్సరం అదే పద్ధతిని అనుసరించాయి. వడ్డీ రేటు పెంపు కారణంగా ఇల్లు, వాహనం, ఇతర వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై నెలవారీ వాయిదాలు పెరగనున్నాయి. తాజా పెంపుతో వినియోగదారులు అధిక EMIలు చెల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







