పడవ నుంచి 700 లిక్కర్ బాటిళ్ళను సీజ్ చేసిన కువైట్ కస్టమ్స్
- May 07, 2022కువైట్: ఓ పడవలో 700 లిక్కర్ బాటిళ్ళను స్మగుల్ చేస్తుండగా కువైట్ కస్టమ్స్ చాకచక్యంగా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఓ గల్ఫ్ దేశం నుంచి వస్తుండగా ఉమ్ అల్ మరాదిమ్ కస్టమ్స్ కేంద్రం వద్ద వీటిని పట్టుకున్నారు. ఓ ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీకి చెందిన పడవగా సీజ్ చేసిన పడవను పేర్కొన్నారు అధికారులు. ఓ కువైటీ పౌరుడు, ఓ ఫిలిప్పినో దేశస్థుడిని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. కస్టమ్స్ సెర్చ్ మరియు ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, సదరన్ పోర్ట్స్ కస్టమ్స్ డిపార్టుమెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ కోస్టుగార్డ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!