పడవ నుంచి 700 లిక్కర్ బాటిళ్ళను సీజ్ చేసిన కువైట్ కస్టమ్స్
- May 07, 2022
కువైట్: ఓ పడవలో 700 లిక్కర్ బాటిళ్ళను స్మగుల్ చేస్తుండగా కువైట్ కస్టమ్స్ చాకచక్యంగా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఓ గల్ఫ్ దేశం నుంచి వస్తుండగా ఉమ్ అల్ మరాదిమ్ కస్టమ్స్ కేంద్రం వద్ద వీటిని పట్టుకున్నారు. ఓ ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీకి చెందిన పడవగా సీజ్ చేసిన పడవను పేర్కొన్నారు అధికారులు. ఓ కువైటీ పౌరుడు, ఓ ఫిలిప్పినో దేశస్థుడిని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. కస్టమ్స్ సెర్చ్ మరియు ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్, సదరన్ పోర్ట్స్ కస్టమ్స్ డిపార్టుమెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ కోస్టుగార్డ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







