మనీ ఎక్స్ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు
- May 07, 2022
యూఏఈ: ఆరుగురు సభ్యులు గల గ్యాంగ్, ఓ మనీ ఎక్స్ఛేంజీలో దోపిడీ చేసి ఓ బంగారు విగ్రహాన్నీ అలాగే 365,000 దిర్హాముల నగదునీ దోచుకున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులు పోలీసుల తరహాలో డూప్ చేసి, అల్ రఫా ప్రాంతంలోని ఓ ఎక్స్ఛేంజిలో దోపిడీకి తెగబడ్డారు. అప్పటికే లోపల వున్న మిగతా నిందితులతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేశారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









