మనీ ఎక్స్‌ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు

- May 07, 2022 , by Maagulf
మనీ ఎక్స్‌ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు

యూఏఈ: ఆరుగురు సభ్యులు గల గ్యాంగ్, ఓ మనీ ఎక్స్‌ఛేంజీలో దోపిడీ చేసి ఓ బంగారు విగ్రహాన్నీ అలాగే 365,000 దిర్హాముల నగదునీ దోచుకున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులు పోలీసుల తరహాలో డూప్ చేసి, అల్ రఫా ప్రాంతంలోని ఓ ఎక్స్‌ఛేంజిలో దోపిడీకి తెగబడ్డారు. అప్పటికే లోపల వున్న మిగతా నిందితులతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com