మనీ ఎక్స్ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు
- May 07, 2022
యూఏఈ: ఆరుగురు సభ్యులు గల గ్యాంగ్, ఓ మనీ ఎక్స్ఛేంజీలో దోపిడీ చేసి ఓ బంగారు విగ్రహాన్నీ అలాగే 365,000 దిర్హాముల నగదునీ దోచుకున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులు పోలీసుల తరహాలో డూప్ చేసి, అల్ రఫా ప్రాంతంలోని ఓ ఎక్స్ఛేంజిలో దోపిడీకి తెగబడ్డారు. అప్పటికే లోపల వున్న మిగతా నిందితులతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







