మనీ ఎక్స్ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు
- May 07, 2022
యూఏఈ: ఆరుగురు సభ్యులు గల గ్యాంగ్, ఓ మనీ ఎక్స్ఛేంజీలో దోపిడీ చేసి ఓ బంగారు విగ్రహాన్నీ అలాగే 365,000 దిర్హాముల నగదునీ దోచుకున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులు పోలీసుల తరహాలో డూప్ చేసి, అల్ రఫా ప్రాంతంలోని ఓ ఎక్స్ఛేంజిలో దోపిడీకి తెగబడ్డారు. అప్పటికే లోపల వున్న మిగతా నిందితులతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేశారు.
తాజా వార్తలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!









