అల్ అమిరాత్ పార్కు వద్ద ఈద్ వేడుకల ముగింపు
- May 07, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ యాక్టివిటీస్, నేడు ముగియనున్నాయి. ఈద్ అల్ ఫితర్ సెలవు నేపథ్యంలో మస్కట్ మునిసిపాలిటీ ఈ కార్యక్రమాల్ని నిర్వహింస్తోంది. అల్ అమెరాత్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాల నిర్వహణ జరిగింది. పలు రకాలైన వినోద కార్యక్రమాల్ని ఇందులో పొందుపరిచారు. కాంపిటీషన్స్, థియేట్రికల్ ప్రదర్శనలు, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ (పిల్లల కోసం), కాన్సెర్టులు, షాపింగ్ స్టోర్స్ వంటివాటిని ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మస్కట్ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









