అల్ అమిరాత్ పార్కు వద్ద ఈద్ వేడుకల ముగింపు
- May 07, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ యాక్టివిటీస్, నేడు ముగియనున్నాయి. ఈద్ అల్ ఫితర్ సెలవు నేపథ్యంలో మస్కట్ మునిసిపాలిటీ ఈ కార్యక్రమాల్ని నిర్వహింస్తోంది. అల్ అమెరాత్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాల నిర్వహణ జరిగింది. పలు రకాలైన వినోద కార్యక్రమాల్ని ఇందులో పొందుపరిచారు. కాంపిటీషన్స్, థియేట్రికల్ ప్రదర్శనలు, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ (పిల్లల కోసం), కాన్సెర్టులు, షాపింగ్ స్టోర్స్ వంటివాటిని ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మస్కట్ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







