అల్ అమిరాత్ పార్కు వద్ద ఈద్ వేడుకల ముగింపు
- May 07, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ యాక్టివిటీస్, నేడు ముగియనున్నాయి. ఈద్ అల్ ఫితర్ సెలవు నేపథ్యంలో మస్కట్ మునిసిపాలిటీ ఈ కార్యక్రమాల్ని నిర్వహింస్తోంది. అల్ అమెరాత్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాల నిర్వహణ జరిగింది. పలు రకాలైన వినోద కార్యక్రమాల్ని ఇందులో పొందుపరిచారు. కాంపిటీషన్స్, థియేట్రికల్ ప్రదర్శనలు, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ (పిల్లల కోసం), కాన్సెర్టులు, షాపింగ్ స్టోర్స్ వంటివాటిని ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మస్కట్ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







