భారీగా గంజాయి రవాణా పట్టుకున్న పోలీసులు
- May 08, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై రూ.2 కోట్లు విలువైన 800 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై SOT శంషాబాద్, L&O శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు.సైబరాబాద్ SOT శంషాబాద్..శంషాబాద్ పోలీసులు అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ ను అరెస్టు చేశారు. పక్క సమాచారంతో, స్పెషల్ ఆపరేషన్ టీమ్,శంషాబాద్ జోన్, శంషాబాద్ పోలీసులతో కలిసి… ఆంద్ర/ఒడిస్సా బార్డర్ నుండి బులంద్ షహార్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కి హైదరాబాద్ మీదుగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్ నుండి – (800) కేజీల గంజాయి, (1) లారీ మరియు (2) మొబైల్ ఫోన్ లని స్వాధీనం చేసుకున్నారు.వాటన్నింటి విలువ రూ.2కోట్లు ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









