సైబర్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్
- May 09, 2022
            హైదరాబాద్: హైదరాబాద్లో సైబర్ చీటర్ అరెస్ట్ అయ్యారు. నగరంలో వంశీకృష్ణ అనే సైబర్ ఛీటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గొంతు మారుస్తూ వంశీకృష్ణ.. ఫోన్ మాట్లాడేవాడు.500 మంది యువతుల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులున్నాయి.ఇప్పటి వరకు రూ.కోట్లకు పైగా వసూలు చేశాడని పేర్కొన్నారు.
వితంతువులు,విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.స్కీమ్ల పేరుతో ప్రజాప్రతినిధులను కూడా ట్రాప్ చేసినట్లు పోలీసులు అంటున్నారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







