ఫేక్ సందేశాలపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హెచ్చరిక
- May 09, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫేక్ సందేశాలపై హెచ్చరికలు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం కోరడం జరగదనీ, సివిల్ ఐడీ వివరాలు వ్యాక్సినేషన్ కోసం అడగబోమనీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మినిస్ట్రీ అధికారుల పేరుతో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అంటూ ఎస్ఎంఎస్ సందేశాలు పంపేవారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







