అమా దబ్లామ్ అధిరోహించిన రాయల్ గార్డ్ బృందం
- May 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) రాయల్ గార్డ్ బృందం, నేపాల్లోని అమా దబ్లామ్ను అధిరోహించడం జరిగింది. ఆరు నెలలపాటు కఠోర శిక్షణ, సన్నాహాల అనంతరం బృందం ఈ పర్వతాన్ని మే 5న అధిరోహించింది. కాట్మండులోని తమ క్యాంపుకి అంతే విజయవంతంగా ఈ బృందం చేరుకుంది. అక్కడి నుంచి బహ్రెయిన్కి తిరిగొచ్చింది బృందం. అంతకు ముందు ఈ బృందం ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







