జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్ హత్యను ఖండించిన ఖతార్
- May 12, 2022
ఖతార్: అల్ జజీరా కరస్పాండెంట్ షిరీన్ అబు అక్లేహ్ (51) హత్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. బుధవారం షిరీన్ అబు అక్లేహ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. షిరీన్ మరణంపై పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఆ ప్రముఖ పాలస్తీనా-అమెరికన్ రిపోర్టర్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఘటనా స్థలంలో ఉన్న మరో పాలస్తీనా జర్నలిస్ట్ అలీ అల్-సముదీ గాయపడ్డాడు. ప్రపంచ నాయకులు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, పత్రికా స్వేచ్ఛ సంఘాలు కూడా జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండించాయి.
తాజా వార్తలు
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!







