జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్ హత్యను ఖండించిన ఖతార్
- May 12, 2022ఖతార్: అల్ జజీరా కరస్పాండెంట్ షిరీన్ అబు అక్లేహ్ (51) హత్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. బుధవారం షిరీన్ అబు అక్లేహ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. షిరీన్ మరణంపై పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఆ ప్రముఖ పాలస్తీనా-అమెరికన్ రిపోర్టర్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఘటనా స్థలంలో ఉన్న మరో పాలస్తీనా జర్నలిస్ట్ అలీ అల్-సముదీ గాయపడ్డాడు. ప్రపంచ నాయకులు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, పత్రికా స్వేచ్ఛ సంఘాలు కూడా జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండించాయి.
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..