జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేహ్ హత్యను ఖండించిన ఖతార్
- May 12, 2022
ఖతార్: అల్ జజీరా కరస్పాండెంట్ షిరీన్ అబు అక్లేహ్ (51) హత్యను ఖతార్ తీవ్రంగా ఖండించింది. బుధవారం షిరీన్ అబు అక్లేహ్ ఇజ్రాయిల్ దళాల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. షిరీన్ మరణంపై పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఆ ప్రముఖ పాలస్తీనా-అమెరికన్ రిపోర్టర్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఘటనా స్థలంలో ఉన్న మరో పాలస్తీనా జర్నలిస్ట్ అలీ అల్-సముదీ గాయపడ్డాడు. ప్రపంచ నాయకులు, సంస్థలు, మానవ హక్కుల పరిరక్షకులు, పత్రికా స్వేచ్ఛ సంఘాలు కూడా జర్నలిస్ట్ హత్యను తీవ్రంగా ఖండించాయి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







