తొలిసారిగా సౌదీ అరేబియాలో హిందూ సాధువులకు స్వాగతం
- May 12, 2022
రియాద్: రియాద్లో మే 11న గురుహరి మహంత్ స్వామి మహరాజ్, పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి మహరాజ్ ఆశీస్సులతో చారిత్రక ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్లో ప్రసంగించారు.ముస్లిమ్ వరల్డ్ లీగ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 90 మంది ప్రముఖ మతపరమైన నాయకులు 35 దేశాల నుంచి పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినవారికి సంబంధించి సహజమైన, సాధారణమైన విలువల గురించి ఈ ఫోరంలో చర్చ జరిగింది.హిందూ సాధువు ప్రసంగాన్ని ఎండబ్ల్యుఎల్ సెక్రెటరీ జనరల్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా ప్రశంసించారు. ప్రపంచ నాయకులు కూడా ఈ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూమిపై శాంతియుత వాతావరణం కోసం అన్ని మతాలకు చెందిన పెద్దలూ కలిసి పని చేయాలని వక్తలు ఆకాంక్షించారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ, సౌదీ అరేబియాలో తొలిసారిగా సాధు పుంగవులకు స్వాగతం పలకడం జరిగింది.




తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







