తొలిసారిగా సౌదీ అరేబియాలో హిందూ సాధువులకు స్వాగతం
- May 12, 2022
రియాద్: రియాద్లో మే 11న గురుహరి మహంత్ స్వామి మహరాజ్, పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి మహరాజ్ ఆశీస్సులతో చారిత్రక ఇంటర్ఫెయిత్ కాన్ఫరెన్స్లో ప్రసంగించారు.ముస్లిమ్ వరల్డ్ లీగ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 90 మంది ప్రముఖ మతపరమైన నాయకులు 35 దేశాల నుంచి పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినవారికి సంబంధించి సహజమైన, సాధారణమైన విలువల గురించి ఈ ఫోరంలో చర్చ జరిగింది.హిందూ సాధువు ప్రసంగాన్ని ఎండబ్ల్యుఎల్ సెక్రెటరీ జనరల్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా ప్రశంసించారు. ప్రపంచ నాయకులు కూడా ఈ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూమిపై శాంతియుత వాతావరణం కోసం అన్ని మతాలకు చెందిన పెద్దలూ కలిసి పని చేయాలని వక్తలు ఆకాంక్షించారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ, సౌదీ అరేబియాలో తొలిసారిగా సాధు పుంగవులకు స్వాగతం పలకడం జరిగింది.




తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







