జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు
- May 13, 2022
సౌదీ అరేబియా: తొలిసారిగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్, 2022 జనాభా లెక్కల కోసం ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. పలువురు మహిళా అభ్యర్థులు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. వారికి ఇప్పటికేశిక్షణ ప్రారంభించారు. ప్రిన్స్ సుల్తాన్ కల్చరల్ సెంటర్ థియేటర్, జజాన్ నగరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జజాన్ ప్రాంత సౌదీ సెన్స్ సూపర్వైజర్ అలి అల్ హమాది మాట్లాడుతూ, జనాభా లెక్కల విషయంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







