జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు
- May 13, 2022
సౌదీ అరేబియా: తొలిసారిగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్, 2022 జనాభా లెక్కల కోసం ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. పలువురు మహిళా అభ్యర్థులు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. వారికి ఇప్పటికేశిక్షణ ప్రారంభించారు. ప్రిన్స్ సుల్తాన్ కల్చరల్ సెంటర్ థియేటర్, జజాన్ నగరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జజాన్ ప్రాంత సౌదీ సెన్స్ సూపర్వైజర్ అలి అల్ హమాది మాట్లాడుతూ, జనాభా లెక్కల విషయంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







