జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు
- May 13, 2022
సౌదీ అరేబియా: తొలిసారిగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్, 2022 జనాభా లెక్కల కోసం ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. పలువురు మహిళా అభ్యర్థులు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. వారికి ఇప్పటికేశిక్షణ ప్రారంభించారు. ప్రిన్స్ సుల్తాన్ కల్చరల్ సెంటర్ థియేటర్, జజాన్ నగరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జజాన్ ప్రాంత సౌదీ సెన్స్ సూపర్వైజర్ అలి అల్ హమాది మాట్లాడుతూ, జనాభా లెక్కల విషయంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







