యూఏఈ అధ్యక్షుని అంత్యక్రియలు పూర్తి
- May 14, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మసీదులో దివంగత షేక్ ఖలీఫా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అల్ నహ్యాన్ కుటుంబానికి చెందిన పలువురు షేక్లతో పాటు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కూడా అల్ బతీన్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని మరియు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
యూఏఈ లోని ప్రజలందరూ దివంగత రాజుకి ప్రత్యేక ప్రార్ధలను మసీదుల్లో నిర్వహించారు.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ శనివారం నాడు ముష్రిఫ్ ప్యాలెస్లో ఎమిరేట్స్ పాలకులు మరియు సీనియర్ అధికారుల నుండి సంతాపాన్ని స్వీకరిస్తారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







