ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

- May 14, 2022 , by Maagulf
ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత

కువైట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఆదివారం వరకు సెలవులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 16( సోమవారం) వరకు ప్రైవేట్ పాఠశాలలు తమ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com