ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత
- May 14, 2022కువైట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఆదివారం వరకు సెలవులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 16( సోమవారం) వరకు ప్రైవేట్ పాఠశాలలు తమ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు