ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత
- May 14, 2022
కువైట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఆదివారం వరకు సెలవులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 16( సోమవారం) వరకు ప్రైవేట్ పాఠశాలలు తమ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







