యూఏఈ అధ్యక్షుని అంత్యక్రియలు పూర్తి
- May 14, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మసీదులో దివంగత షేక్ ఖలీఫా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అల్ నహ్యాన్ కుటుంబానికి చెందిన పలువురు షేక్లతో పాటు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కూడా అల్ బతీన్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని మరియు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
యూఏఈ లోని ప్రజలందరూ దివంగత రాజుకి ప్రత్యేక ప్రార్ధలను మసీదుల్లో నిర్వహించారు.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ శనివారం నాడు ముష్రిఫ్ ప్యాలెస్లో ఎమిరేట్స్ పాలకులు మరియు సీనియర్ అధికారుల నుండి సంతాపాన్ని స్వీకరిస్తారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







