హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- May 14, 2022
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయమ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాకు బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన నేతలు సాదరంగా స్వాగతం పలికారు.
మరికాసేపట్లో ఆయన సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీని ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత తుక్కుగూడలో జరగనున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఆ కార్యక్రమం తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







