సోమవారం వరకు గల్ఫ్ గేమ్స్ వాయిదా వేసిన కువైట్
- May 14, 2022
కువైట్: కువైట్ ఒలింపిక్స్ కమిటీ ఛైర్మన్ షేక్ ఫహాద్ నాజర్ సబాహ్ అల్ అహ్మద్ అల్ సబాహ్, మూడవ గల్ఫ్ గేమ్స్ వాయిదా వేసినట్లు వెల్లడించారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి నేపథ్యంలో మూడు రోజులపాటు ఈ పోటీలు వాయిదా వేయడం జరిగింది. సోమవారం ఈ పోటీలు ప్రారంభమవుతాయి. కాగా, షేక్ ఖలీఫా యూఏఈ ప్రగతి కోసం ఎంతో చేశారని ఈ సందర్భంగా కువైట్ కొనియాడింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







