దుబాయ్ లో మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజు రద్దు
- May 15, 2022
దుబాయ్: దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాప దినాల్లో భాగంగా మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజును రద్దు చేసినట్లు దుబాయ్ ప్రకటించింది. ఆర్టీఏ ప్రకారం.. దుబాయ్లో పబ్లిక్ పార్కింగ్ మూడు రోజుల పాటు ఉచితంగా ఉంటుంది. దుబాయ్ వాహనదారులు మే 16 (సోమవారం) వరకు ఉచిత సేవ అమల్లో ఉంటుంది. మే 17( మంగళవారం) నుంచి పార్కింగ్ ఫీజులు మళ్లీ యాక్టివేట్ అవుతాయి. దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సంతాప సూచికంగా మంత్రిత్వ శాఖలు, సమాఖ్య, స్థానిక విభాగాలు, ప్రైవేట్ సెక్టార్లకు సెలవులు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీఏ తెలిపింది. షార్జా నగరంలో ఉచిత పార్కింగ్ ను ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







