ఎన్క్రిప్షన్ భద్రతా సంస్థలు ఆందోళన ..
- April 06, 2016
వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారినపడకుండా వాట్సప్ తెచ్చిన సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ (భద్రతా చర్యలు)పై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీన్ని జాతి వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందన్నాయి. ఐఫోన్ అన్లాక్ విషయంలో ఆపిల్, ఎఫ్బీఐ మధ్య వివాదం నేపథ్యంలో.. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ గానీ, మూడో వ్యక్తి గానీ మీ సందేశాలను చూడలేరు. ప్రభుత్వం కోరినా వాట్సాప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. 256 బిట్ ఎన్క్రిప్షన్ను వాడటం మన ఐటీ చట్టాల ప్రకారం నేరమైనందున వాట్సాప్పై ఎవరైనా దేశంలో కేసు పెట్టవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం









