ఎన్క్రిప్షన్ భద్రతా సంస్థలు ఆందోళన ..
- April 06, 2016
వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారినపడకుండా వాట్సప్ తెచ్చిన సెక్యూరిటీ ఎన్క్రిప్షన్ (భద్రతా చర్యలు)పై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీన్ని జాతి వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందన్నాయి. ఐఫోన్ అన్లాక్ విషయంలో ఆపిల్, ఎఫ్బీఐ మధ్య వివాదం నేపథ్యంలో.. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.ఎన్క్రిప్షన్ వల్ల వాట్సాప్ గానీ, మూడో వ్యక్తి గానీ మీ సందేశాలను చూడలేరు. ప్రభుత్వం కోరినా వాట్సాప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. 256 బిట్ ఎన్క్రిప్షన్ను వాడటం మన ఐటీ చట్టాల ప్రకారం నేరమైనందున వాట్సాప్పై ఎవరైనా దేశంలో కేసు పెట్టవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







