ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు
- April 06, 2016
జాతీయ పతాకాన్ని అవమానపర్చారన్న కేసులో ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు తెలిపింది.. ఈ కేసు విచారణ పేర్కొంటూ విచారణను మే 9న చేపట్టనున్నట్టు మెట్రోపాలిటీన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ శర్వారియా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ గత ఏడాది అమెరికాను సందర్శించినుపుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ఆయన ప్రవర్తించారని ఆశిష్ శర్మ ఫిర్యాదు చేసిన విషయం విదితమే..
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









