ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు

- April 06, 2016 , by Maagulf
ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు

జాతీయ పతాకాన్ని అవమానపర్చారన్న కేసులో ప్రధాని మోడీపై విచారణ చేపట్టనున్నట్టు న్యూఢిల్లీ హైకోర్టు తెలిపింది.. ఈ కేసు విచారణ పేర్కొంటూ విచారణను మే 9న చేపట్టనున్నట్టు మెట్రోపాలిటీన్‌ మేజిస్ట్రేట్‌ స్నిగ్ధ శర్వారియా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోడీ గత ఏడాది అమెరికాను సందర్శించినుపుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయపతాకానికి అవమానం కలిగేలా ఆయన ప్రవర్తించారని ఆశిష్‌ శర్మ ఫిర్యాదు చేసిన విషయం విదితమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com