ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు
- April 07, 2016
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.36,663 కోట్ల మేర ట్యాక్స్ వసూలు అయినట్లు ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేష్బాబు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 15.4 శాతం పెరిగిందన్నారు. తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఐటీ వసూళ్లు జరిగినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ.4,83,398 మంది మొదటి సారి ట్యాక్స్ కట్టారన్నారు. రూ.2 కోట్ల మేర వార్షిక ఆదాయం ఉన్నవారు ఆడిటింగ్ పుస్తకాలు లేకుండా ఈ-ఫైలింగ్ చేయవచ్చని పేర్కొన్నారు. 36 డీఫాల్ట్ కేసులు నమోదు అయ్యాయని వారిలో నలుగురిని జైలుకు పంపినట్లు సురేష్బాబు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







