రెండోసారి మహజూజ్ డ్రా గెల్చుకున్న వలసదారుడు: 174,000 దిర్హాముల బహుమతి
- May 20, 2022యూఏఈ: బ్రిటిష్ వలసదారుడొకరు, డబుల్ ధమాకా పొందాడు. మహజూజ్ డ్రాలో 174,000 దిర్హాములు గెలచుకున్నాడు. 62 ఏళ్ళ బ్రిటిష్ పౌరుడు, యూఏఈలో ఆరేళ్ళుగా నివసిస్తున్నాడు. 142,58 దిర్హాముల్ని తొలిసారిగా మహజౌజ్ డ్రాలో గెలుచుకున్నాడు. అది 15వ డ్రా. కాగా, 2022లో 30,303 దిర్హాముల్ని గెలుచుకున్నాడు. ఇది 61వ డ్రా. గడచిన ఎనిమిది నెలల్లో నలుగురు వ్యక్తులు ఇలా డబుల్ విజేతలయ్యారు. ఈ డ్రాలో పాల్గొనేందుకు 35 దిర్హాముల ఖర్చుతో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని మహజూజ్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ