రెండోసారి మహజూజ్ డ్రా గెల్చుకున్న వలసదారుడు: 174,000 దిర్హాముల బహుమతి
- May 20, 2022
యూఏఈ: బ్రిటిష్ వలసదారుడొకరు, డబుల్ ధమాకా పొందాడు. మహజూజ్ డ్రాలో 174,000 దిర్హాములు గెలచుకున్నాడు. 62 ఏళ్ళ బ్రిటిష్ పౌరుడు, యూఏఈలో ఆరేళ్ళుగా నివసిస్తున్నాడు. 142,58 దిర్హాముల్ని తొలిసారిగా మహజౌజ్ డ్రాలో గెలుచుకున్నాడు. అది 15వ డ్రా. కాగా, 2022లో 30,303 దిర్హాముల్ని గెలుచుకున్నాడు. ఇది 61వ డ్రా. గడచిన ఎనిమిది నెలల్లో నలుగురు వ్యక్తులు ఇలా డబుల్ విజేతలయ్యారు. ఈ డ్రాలో పాల్గొనేందుకు 35 దిర్హాముల ఖర్చుతో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని మహజూజ్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









