రెండోసారి మహజూజ్ డ్రా గెల్చుకున్న వలసదారుడు: 174,000 దిర్హాముల బహుమతి
- May 20, 2022
యూఏఈ: బ్రిటిష్ వలసదారుడొకరు, డబుల్ ధమాకా పొందాడు. మహజూజ్ డ్రాలో 174,000 దిర్హాములు గెలచుకున్నాడు. 62 ఏళ్ళ బ్రిటిష్ పౌరుడు, యూఏఈలో ఆరేళ్ళుగా నివసిస్తున్నాడు. 142,58 దిర్హాముల్ని తొలిసారిగా మహజౌజ్ డ్రాలో గెలుచుకున్నాడు. అది 15వ డ్రా. కాగా, 2022లో 30,303 దిర్హాముల్ని గెలుచుకున్నాడు. ఇది 61వ డ్రా. గడచిన ఎనిమిది నెలల్లో నలుగురు వ్యక్తులు ఇలా డబుల్ విజేతలయ్యారు. ఈ డ్రాలో పాల్గొనేందుకు 35 దిర్హాముల ఖర్చుతో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని మహజూజ్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







