దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- May 21, 2022దుబాయ్: జూలై 1 నుండి రిటైల్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలలో సింగిల్ యూజ్ బ్యాగులపై 25 ఫిల్లను వసూలు చేయనున్నారు. ఈ-కామర్స్ డెలివరీలకు కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాలలో సింగిల్ యూజ్ క్యారియర్ బ్యాగులను పూర్తిగా నిషేధించే వరకు అనేక దశల్లో ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్