దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- May 21, 2022
దుబాయ్: జూలై 1 నుండి రిటైల్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలలో సింగిల్ యూజ్ బ్యాగులపై 25 ఫిల్లను వసూలు చేయనున్నారు. ఈ-కామర్స్ డెలివరీలకు కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాలలో సింగిల్ యూజ్ క్యారియర్ బ్యాగులను పూర్తిగా నిషేధించే వరకు అనేక దశల్లో ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









