దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- May 21, 2022
దుబాయ్: జూలై 1 నుండి రిటైల్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలలో సింగిల్ యూజ్ బ్యాగులపై 25 ఫిల్లను వసూలు చేయనున్నారు. ఈ-కామర్స్ డెలివరీలకు కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాలలో సింగిల్ యూజ్ క్యారియర్ బ్యాగులను పూర్తిగా నిషేధించే వరకు అనేక దశల్లో ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







