దుమ్ము, ధూళితో కూడిన గాలులు. తగ్గనున్న దృశ్యమానత : QMD
- May 22, 2022
దోహా: వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయని ఖతార్ వాతావరణ విభాగం (క్యూఎండీ) తెలిపింది. ఈ అర్ధరాత్రి నుండి ఒక మోస్తరు తీవ్రతతో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని ప్రదేశాలలో 2 కి.మీ.కి లోపునకు క్షితిజ సమాంతర దృశ్యమానత తగ్గుతుందని క్యూఎండీ హెచ్చరించింది. దేశంలో 32-44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. బలమైన వాయువ్య గాలులు సముద్రతీరం, ఆఫ్షోర్లో కొనసాగుతాయని అంచనా వేయబడిందని.. ఇది దుమ్ము పెరగడానికి, కొన్ని ప్రదేశాలలో క్షితిజ సమాంతర దృశ్యమానతను తగ్గిస్తుందని, తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్యూఎండీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







