దుమ్ము, ధూళితో కూడిన గాలులు. తగ్గనున్న దృశ్యమానత : QMD
- May 22, 2022
దోహా: వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయని ఖతార్ వాతావరణ విభాగం (క్యూఎండీ) తెలిపింది. ఈ అర్ధరాత్రి నుండి ఒక మోస్తరు తీవ్రతతో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. కొన్ని ప్రదేశాలలో 2 కి.మీ.కి లోపునకు క్షితిజ సమాంతర దృశ్యమానత తగ్గుతుందని క్యూఎండీ హెచ్చరించింది. దేశంలో 32-44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, వేడి వాతావరణాన్ని తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. బలమైన వాయువ్య గాలులు సముద్రతీరం, ఆఫ్షోర్లో కొనసాగుతాయని అంచనా వేయబడిందని.. ఇది దుమ్ము పెరగడానికి, కొన్ని ప్రదేశాలలో క్షితిజ సమాంతర దృశ్యమానతను తగ్గిస్తుందని, తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని క్యూఎండీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









