ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 12 మంది ఉగ్రవాదులు హతo
- April 07, 2016
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతాసిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కుర్రమ్ జిల్లాలోని మంగారో అవుట్పోస్టు వద్ద ఈ కాల్పులు జరిగాయి.ఆఫ్ఘనిస్థాన్ నుంచి 50 మందికి పైగా తిరుగుబాటు దారులు పాక్ సెక్యూరిటీ పోస్టుపై దాడి చేశారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది ఉగ్రవాదులు మృతిచెందగా.. మిగతా వారు ఆఫ్ఘనిస్థాన్ పారిపోయినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్, పాక్ దేశాల మధ్య 2,250 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. ఇరుదేశాల్లోని ఉగ్రవాదులు తరచూ సరిహద్దులపై దాడులకు పాల్పడుతుంటారు.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









