రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..
- April 07, 2016
రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వీస్తున్న వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. వడదెబ్బ మృతుల కుటుంబాలను తమ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాల వారీగా మృతుల సంఖ్య * కడప - 16 * ప్రకాశం - 11 * అనంతపుంర - 4 * విజయనగరం - 3 * చిత్తూరు - 3 * కర్నూలు - 3 * శ్రీకాకుళం - 2 * కృష్ణా - 2 * పశ్చిమగోదావరి -1
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









