కొత్త నిబంధనలు రోడ్డుపై ప్రజల భద్రత పెంచుతుంది
- April 07, 2016
వాణిజ్య, పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ కమిటీ (బిసిసిఐ) సభ్యుడు మరియు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం కమిటీ ముఖ్యులు అబ్డుల్హకీం అల్ శేమేరి బహరేన్ చాంబర్ బారేన్ అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో బహిరంగ సమావేశంలో పాల్గొని కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పేరు. ట్రక్కుల కోసం ప్రామాణిక వివరణలు అమలు చేయడానికి ఏప్రిల్ 8 నుంచి మొదలుకానుంది. సౌదీ కస్టమ్స్ ద్వారా అమలు మరియు సౌదీ అరేబియా రాజ్యంలోనికి ప్రవేశించే ట్రక్కులు అన్ని ప్రభావవంతం కానున్నాయి. .అల్ శేమేరి పేర్కొన్నట్లు "ట్రక్కులు కోసం కొత్త ప్రామాణిక వివరణలు ఏర్పాటుతో చిన్న వాహనాల ఢీకొన్న విషయంలో జీవితాలను ట్రక్కులు కింద బలి కాకుండా నివారించడానికి జాగ్రత్తలు తేసుకొంతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









