కొత్త నిబంధనలు రోడ్డుపై ప్రజల భద్రత పెంచుతుంది
- April 07, 2016
వాణిజ్య, పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ కమిటీ (బిసిసిఐ) సభ్యుడు మరియు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం కమిటీ ముఖ్యులు అబ్డుల్హకీం అల్ శేమేరి బహరేన్ చాంబర్ బారేన్ అంతర్గత మంత్రిత్వ శాఖ యొక్క కస్టమ్స్ వ్యవహారాల సహకారంతో బహిరంగ సమావేశంలో పాల్గొని కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పేరు. ట్రక్కుల కోసం ప్రామాణిక వివరణలు అమలు చేయడానికి ఏప్రిల్ 8 నుంచి మొదలుకానుంది. సౌదీ కస్టమ్స్ ద్వారా అమలు మరియు సౌదీ అరేబియా రాజ్యంలోనికి ప్రవేశించే ట్రక్కులు అన్ని ప్రభావవంతం కానున్నాయి. .అల్ శేమేరి పేర్కొన్నట్లు "ట్రక్కులు కోసం కొత్త ప్రామాణిక వివరణలు ఏర్పాటుతో చిన్న వాహనాల ఢీకొన్న విషయంలో జీవితాలను ట్రక్కులు కింద బలి కాకుండా నివారించడానికి జాగ్రత్తలు తేసుకొంతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







