ఇతరుల కోసం తమ స్టాఫ్ని అనుమతిస్తే యజమానులకు జైలు మరియు జరీమానా
- May 27, 2022
రియాద్: పబ్లిక్ సెక్యూరిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, వ్యక్తిగత యజమానులు తమ ఉద్యోగుల్ని ఇతరుల వద్ద పని చేసేలా అనుమతిస్తే, అలాంటి యజమానులకు జైలు శిక్ష మరియు జరీమానా విధిస్తారు. అత్యధికంగా 100,000 సౌదీ రియాల్స్ జరీమానా విదించే అవకాశం వుంటుంది. ఆరు నెలల వరకు జైలు శిక్ష తప్పకపోవచ్చు. రెసిడెన్సీకి సంబంధించి ఎలాంటి ఉల్లంఘనల సమాచారాన్ని అయినా 911 నంబర్ (మక్కా మరియు రియాద్ ప్రాంతాల్లో), 999 (ఇతర రీజియన్లలో) ద్వారా రిపోర్ట్ చేయవచ్చునని పబ్లిక్ సెక్యూరిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!







