ఖతార్ ఎయిర్వేస్: అబుధాబికి రోజూ మూడు విమానాలు.!
- May 27, 2022
అబుధాబి: ఖతార్ ఎయిర్ వేస్, అబుధాబి మరియు దోహా మధ్య ప్రతి రోజూ నడిచే విమానాల సంఖ్యను పెంచనుంది. జులై 10 నుంచి రోజూ మూడు విమానాలు నడవనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ పెంపుతో మొత్తంగా వారానికి 21 విమానాలు ఈ రెండు నగరాల మధ్య నడవనున్నాయి. యూఏఈలోని దుబాయ్, షార్జా మరియు అబుధాబి నుంచి మొత్తంగా 56 విమానాలు దోహాకి నడుస్తాయి. ఖతార్ ఎయిర్వేస్ విస్తరించిన నెట్వర్క్ ద్వారా అమెరికా, యూరోప్, ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు అబుధాబి ప్రయాణీకులు వెళ్ళేందుకు ప్రయాణం మరింత సులభతరమవుతుంది. ఇటీవల ఖతార్ ఎయిర్వేస్ ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రివార్డ్స్ కరెన్సీని కూడా ప్రయాణీకులు పొందవచ్చు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







