ఉల్లంఘనల నేపథ్యంలో అల్ వుస్తాలో ఫిషింగ్ బోట్ల స్వాధీనం
- May 27, 2022
మస్కట్: ఫిష్ కంట్రోల్ బృందాలు, రెండు ఫిషింగ్ బోట్లను అల్ వుస్తా గవర్నరేటులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మెరైన్ చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే ఈ స్వాధీనం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ ఫిషింగ్ బోటులో పలు నైలాన్ వలలు వున్నాయనీ, మరో బోటులో వలస కార్మికుడు వున్నాడనీ, వీరంతా ఫిషింగ్ పూర్తి చేసుకుని విలాయత్ ఆఫ్ మహౌత్ నుంచి వస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









