కార్మికుల కొరతతో గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరిన వాహనాలు
- May 27, 2022కువైట్: కువైట్ వ్యాప్తంగా కార్మికుల కొరత కారణంగా గ్యాస్ స్టేషన్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. చాలా పెట్రోల్ స్టేషన్లు సిబ్బందిలో సగం మందితోనే కార్యకలాపాలు నడుస్తుండడంతో ఈ సమస్య తలెత్తింది. ఓలా ఫ్యూయల్ మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ అబ్దుల్ హుస్సేన్ అల్ సుల్తాన్ మాట్లాడుతూ, విదేశాల నుంచి కార్మికుల్ని తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెప్పారు. స్థానికంగా వున్నవారు సరైన క్వాలిఫికేషన్ లేకపోవడం, సరైన శిక్షణ పొంది వుండకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ