జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ
- May 28, 2022
యూఏఈ: యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్డిఎ), జూమ్ వీడియో వేదిక వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. కొన్ని సమస్యలు ఈ వేదికపై వున్నట్లు గుర్తించడం జరిగిందనీ, భద్రతా లోపాలు వున్నాయనీ, వాటి వల్ల వినియోగదారుల డివైజ్లు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. తాజా వెర్షన్కి వినియోగదారులు వెంటనే అప్డేట్ అవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









