జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ
- May 28, 2022
యూఏఈ: యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్డిఎ), జూమ్ వీడియో వేదిక వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. కొన్ని సమస్యలు ఈ వేదికపై వున్నట్లు గుర్తించడం జరిగిందనీ, భద్రతా లోపాలు వున్నాయనీ, వాటి వల్ల వినియోగదారుల డివైజ్లు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. తాజా వెర్షన్కి వినియోగదారులు వెంటనే అప్డేట్ అవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







