జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ
- May 28, 2022
యూఏఈ: యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్డిఎ), జూమ్ వీడియో వేదిక వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. కొన్ని సమస్యలు ఈ వేదికపై వున్నట్లు గుర్తించడం జరిగిందనీ, భద్రతా లోపాలు వున్నాయనీ, వాటి వల్ల వినియోగదారుల డివైజ్లు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. తాజా వెర్షన్కి వినియోగదారులు వెంటనే అప్డేట్ అవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం







