జూమ్ వేదికపై సమస్యలు: వినియోగదారుల్ని హెచ్చరించిన యూఏఈ
- May 28, 2022
యూఏఈ: యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్డిఎ), జూమ్ వీడియో వేదిక వినియోగదారుల్ని హెచ్చరించడం జరిగింది. కొన్ని సమస్యలు ఈ వేదికపై వున్నట్లు గుర్తించడం జరిగిందనీ, భద్రతా లోపాలు వున్నాయనీ, వాటి వల్ల వినియోగదారుల డివైజ్లు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. తాజా వెర్షన్కి వినియోగదారులు వెంటనే అప్డేట్ అవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







