బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో లేబర్ మినిస్టర్ భేటీ
- May 28, 2022
మనామా: మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఛైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అల్ హుమైదియాన్, బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో సమావేశమయ్యారు. సోషల్ మరియు కల్చరల్ రంగాల్లో బహ్రెయిన్ - ఇండియా మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిింది. భారతదేశంతో బహ్రెయిన్ సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్న వైనంపై లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, లేబర్ మార్కెట్లో అనుభవాన్ని వినియోగించడం, దేశ ప్రగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తుండడాన్ని కొనియాడారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు







