బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో లేబర్ మినిస్టర్ భేటీ
- May 28, 2022
మనామా: మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ బోర్డ్ ఛైర్మన్ జమీల్ బిన్ మొహమ్మద్ అల్ హుమైదియాన్, బహ్రెయినీ ఇండియన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో సమావేశమయ్యారు. సోషల్ మరియు కల్చరల్ రంగాల్లో బహ్రెయిన్ - ఇండియా మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చ జరిింది. భారతదేశంతో బహ్రెయిన్ సంబంధాలు అద్భుతంగా కొనసాగుతున్న వైనంపై లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్షం వ్యక్తం చేశారు. సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడం, లేబర్ మార్కెట్లో అనుభవాన్ని వినియోగించడం, దేశ ప్రగతిలో భారతీయులు తమవంతు పాత్ర పోషిస్తుండడాన్ని కొనియాడారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!









