పుకార్లను ఖండించిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్
- May 30, 2022
కువైట్: ఎవరైనా తమ పేరు మీద రిజిస్టర్ కాని వాహనం నడుపుతూ పట్టుబడితే, వారికి సైటేషన్ జారీ చేస్తామని వచ్చిన పుకార్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఖండించింది. అయితే వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్, బీమా పుస్తకం కలిగిఉండాలని స్పష్టం చేసింది. గత వారం చివరిలో ట్రాఫిక్ విభాగం దీనిపై విస్తృత ప్రచారం నిర్వహించింది. మహబూలా ప్రాంతంలో నిబంధనలను ఉల్లంగించిన 560 మందికి నోటీసులను జారీ చేశారు. పలువురు వాహనదారులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







