వేరొకరి పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్ళేందుకు ప్రయత్నం: మహిళకి జైలు
- May 30, 2022
యూఏఈ: ఓ మహిళ వేరొకరి పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్ళేందుకు ప్రయత్నించగా, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మహిళకు మూడు నెలల జైలు శిక్ష విధించారు. శిక్ష పూర్తయ్యాక ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తారు. అనుమానాస్పదంగా కనిపించిన మహిళను పాస్పోర్ట్ అధికారి నిలదీసి, మెషీన్ ద్వారా ఆ పాస్పోర్ట్ పరిశీలించారు. దాంతో బండారం బయటపడింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







