వ్యాక్సినేషన్ వివరాల కోసమంటూ సరికొత్త మోసాలు
- May 31, 2022
బహ్రెయిన్: మోసగాలు, వ్యాక్సినేషన్ వివరాలు కావాలని కోరుతూ, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు పలువురు బాధితులు అథారిటీస్కి ఫిర్యాదు చేస్తున్నారు.హెల్త్ మినిస్ట్రీ అధికారులమని చెప్పుకుంటూ మోసగాళ్ళు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ ఎవరికీ చెప్పకూడదనీ, అనుమానిత ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు సంబంధిత అథారిటీస్కి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







