ఏపీ తెలంగాణల్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా...
- April 08, 2016
రెండు తెలుగురాష్ట్రాల్లో దుర్ముఖి నామ ఉగాది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ: నగరంలోని గురునానక్ కాలనీ ఎన్ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటూ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొన్నలూరి నివాస గార్గేయ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు.హైదరాబాద్: రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్తోపాటూ పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









