సోషల్ మీడియా ఆరోపణలను తోసిపుచ్చిన ‘మోఫా’
- June 04, 2022
కువైట్: ట్రాన్స్ ప్రజలకు మద్దతు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో కువైట్ దౌత్య కార్యాలయానికి చెందిన మహిళా చేసిన ప్రకటనను విదేశాంగ మంత్రిత్వ శాఖ(మోఫా- MoFA) ఖండించింది. సదర మహిళ కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినది కాదని తెలిపింది. సదరు మహిళ కలిగి ఉన్న దౌత్య పాస్పోర్ట్ చెల్లదని, ఆమె తండ్రి ఒక రాయబార కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సంస్థ సాంకేతిక కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు ఆమెకు అది వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఆమె తండ్రి వర్క్ ఒప్పందం రద్దు చేయబడిందని, అతని దౌత్య పాస్పోర్ట్ తో పాటు అతని కుటుంబం పాస్పోర్ట్ చెల్లుబాటు కాదని ‘మోఫా’ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..







