భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు
- June 04, 2022
కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్స్ డిపార్టుమెంట్ ఎలాంటి నష్టానికి సంబంధించిన ఫిర్యాదులూ అందుకోలేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దేశంలోని సదరన్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తమ విభాగానికి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.4గా వుందనీ, ఈ కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. భూకంప తీవ్రత 6 ఆ పైన వుంటేనే నష్టం వాటిల్లుతుందని మిటియరాలజిస్ట్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







