భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు
- June 04, 2022
కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్స్ డిపార్టుమెంట్ ఎలాంటి నష్టానికి సంబంధించిన ఫిర్యాదులూ అందుకోలేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దేశంలోని సదరన్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తమ విభాగానికి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.4గా వుందనీ, ఈ కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. భూకంప తీవ్రత 6 ఆ పైన వుంటేనే నష్టం వాటిల్లుతుందని మిటియరాలజిస్ట్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









