భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు
- June 04, 2022
కువైట్: కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆపరేషన్స్ డిపార్టుమెంట్ ఎలాంటి నష్టానికి సంబంధించిన ఫిర్యాదులూ అందుకోలేదని తెలుస్తోంది. శనివారం తెల్లవారు ఝామున స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దేశంలోని సదరన్ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తమ విభాగానికి ఫోన్ కాల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత 4.4గా వుందనీ, ఈ కారణంగా ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు వివరించారు. భూకంప తీవ్రత 6 ఆ పైన వుంటేనే నష్టం వాటిల్లుతుందని మిటియరాలజిస్ట్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







