తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా
- June 04, 2022
బహ్రెయిన్: అద్దె కార్లను నిర్లక్ష్యంగా వాడటం, వాటిని డ్యామేజ్ చేయడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఓ తండ్రి, అతని కొడుక్కి 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించారు. కారు కంపెనీ ఓనర్లు, తండ్రీ అలాగే కొడుకుపై కోర్టును ఆశ్రయించారు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినట్లు సదరు కంపెనీ, ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2,887 బహ్రెయినీ దినార్ల జరీమానా నిందితులకు విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!
- ఆసియా దేశాల రాయబారులతో సౌదీ అరేబియా చర్చలు..!!
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!









