తండ్రీ కొడుకులకు 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా
- June 04, 2022
బహ్రెయిన్: అద్దె కార్లను నిర్లక్ష్యంగా వాడటం, వాటిని డ్యామేజ్ చేయడం తదితర ఆరోపణల నేపథ్యంలో ఓ తండ్రి, అతని కొడుక్కి 3,000 బహ్రెయినీ దినార్ల జరీమానా విధించారు. కారు కంపెనీ ఓనర్లు, తండ్రీ అలాగే కొడుకుపై కోర్టును ఆశ్రయించారు. నిందితులు ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినట్లు సదరు కంపెనీ, ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం 2,887 బహ్రెయినీ దినార్ల జరీమానా నిందితులకు విధిస్తూ తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







